Article Search

కార్తీక పురాణము -  ఇరవైవ రోజు పారాయణ 

 

పృథుచక్రవర్తి అడుగుతున్నాడు : మహర్షీ! తులసిని స్థాపించి, ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని శలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియా - విష్ణువల్లభా' లాంటి పేర్లతో సంబోధించావు. శ్రీహరికి అంతటి ప్రియమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు'
 

కార్తీక పురాణము - పందొమ్మిదవ రోజు పారాయణ

 

ఈ వ్రతస్థుడు మాంసము, తేనే, రేగుపండ్లు, నల్లఆవాలు, ఉన్మాదకాలను తినకూడదు. పరాన్నభుక్తి-పర ద్రోహం, దేశాతనాలు విడిచిపెట్టాలి. తీర్థయాత్రలు మాత్రం చేయవచ్చును. దేవ బ్రాహ్మణ 
గురురాజులను, నువ్వులనూనెను, విక్రయ అన్నము, నింద్యవంజనయుక్త భోజనము, దూషితాహారము విదిచిపెట్టాలి. ప్రాణి సంబంధిత హీనదాన్యాలను, చద్ది అన్నాన్ని తినకూడదు. మేక, గేదె, ఆవు 

కార్తీక పురాణము - పద్దెనిమిదవ రోజు పారాయణం

 

నారదుడు చెప్పినది అంతా విని పృథువు 'ఓ దేవర్షీ! కార్తీక మాసం ఉత్కృష్టతను వివరించి చెప్పి నన్ను ధన్యుడిని చేశావు. అదే విధంగా స్నానం మొదలిన విధులు, ఉద్యాపన విధిని కూడా 
యధావిధిగా తెలియజేయవలసింద'ని కోరగా నారదుడు ఇలా చప్పడం మొదలుపెట్టాడు.

కార్తీక పురాణము - పదిహేడవ రోజు పారాయణ

 

మళ్ళా చెబుతున్నాడు సూతుడు: పూర్వ అధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ, శ్రీకృష్ణుడికి నమస్కరించి "ప్రాణేశ్వరా! కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలూ అవయవాలై అలరారుతుండగా - 
తిథులలో ఏకాదశి, నెలలో కార్తీకము మాత్రమే అంతటి యిష్టం అవడానికి కారణం ఏమిటో శలవీయండ'ని కోరగా. నువ్వు రాజిల్లెడు మోమువాడైన నవనీతచోరుడిలా చెప్పసాగాడు ... 'సత్యా! చక్కటి 

కార్తీక పురాణము - పదహారవ రోజు పారాయణ

 

ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని వినిసంతుష్ట మనస్కులైన శౌనకాది కులపతులు 'హే పురాణకథా కథనవచో సురథునీసూతమునీలోకోత్తర

పుణ్యదాయక ఈ కార్తీక పురాణము స్కాందమందేగాకపద్మపురాణాంతరవర్తిఅని కూడా విని ఉన్నాముమాయందు కృపాశుడవై ఆ విషయాలను కూడా విశదపరచు'' అని ప్రార్థించగాసురుచిర

కార్తీక పురాణము - పదిహేనవ రోజు పారాయణము

 

ఆ మరునాడు కార్తీకపౌర్ణమి కావడంవలననైమిశారణ్యంలోని మునులు అందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారుధాత్రీ వృక్ష సంపద ఉన్న చక్కటి ప్రదేశానికి

చేరుకున్నారుఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటుచేశారుఉసిరికలతో హరిని పూజించారుతరువాత 'గోవిందనామస్మరణతో వనభోజన సమారాధన

కార్తీక పురాణము - పదనాలుగవ రోజు పారాయణ

 

తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి - 'మహామునీనేను బహు పాపాత్ముడినిఆకలితోవుండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలుచేసిన మందభాగ్యుడినిఅయినా

నాయందు దయతో మళ్ళీ నా యింటికి అతిథిగా వచ్చావుదయచేసి నా ఇంట విందు ఆరగించినా సర్వదోషాలను ఉపశమింప చేయిఅని ప్రార్థించాడుదూర్వాసుడి అతనిని తన బాహువులతో

శ్రీ కేదారేశ్వర వ్రత కథ


పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్థభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమైన కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసింది అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు.
శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండుసభలో కూర్చుని ఉన్నారు. సిద్ధ-సాధ్య-కింపురుష-యక్ష-గంధర్వులు శివిదిని సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు,

లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది ?


లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ....  అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు 

కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత?

 

తోలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు అందుకే ఇది ఉత్థాన ఏకాదశిగా పేరుపొందింది. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ప్రారంబించిన తొలి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. 

కార్తీకమాసంలో చేయవలసిన దానాలు వాటి ఫలం

 

కార్తీకమాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభిస్తుందిశివాలయ గోపురద్వారాశిఖరాలలో గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్నిపాపాలూ అంతరించిపోతాయిఎవరయితే కార్తీకమాసంలో శివాలయంలో ఆవునేతితోవిప్ప నారింజ నూనెలతో దీప సమర్పణ చేస్తే వాళ్ళు ధర్మాత్ములు అవుతారు.

 

 కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము

 

విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.

కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం

 

అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది.

కార్తీక పురాణము - పదకొండవరోజు పారాయణ

 

ఆత్ర ఉవాచ :  అగస్త్య - సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై, దొమ్మీగా మారి, ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది.  అస్త్రశాస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిన, ముపల, శూల, భాల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యా ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుడి గొడుగును, జెండానూ, రథాన్ని కూలగొట్టాడు.

Showing 589 to 602 of 782 (56 Pages)