Article Search
పరమపవిత్రం భీష్మాష్టమి
మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి మొదలుకొని ఏకాదశి వరకు అయిదు రోజులను 'భీష్మ పంచకం; అని అంటారు. రథసప్తమి మరుసటి రోజు అష్టమినే 'భీష్మాష్టమి' అని అంటారు. ఈ పుణ్య ఘడియల కోసం భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నాడు. యుద్ధ సమయంలో సంధ్యాసమయం దాటిపోతుందని అస్త్రాలను విడిచి నేలమీదకు దిగి ఇసుకనే జలధారగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసిన మహా ధర్మాత్ముడు భీష్మాచార్యుడు.
భీష్మ ఏకాదశి విశిష్టత ?
పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు. భీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడు. భీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు.
ఇంట్లో దీపారాధనకు నియమాలు ఏమిటి?
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగానూ, మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుంది. దీపం ఎక్కడ ఉంటుందో అక్కడ అంధకారం అనే చీకటి ఉండడు కాబట్టే హిందూ సాంప్రదాయంలో ఎటువంటి శుభకార్యానికైనా దీపాన్ని వెలిగించి మొదలుపెడతారు. దీపం వెలిగించే సమయంలో 'దీప రాజాయ నమః' అని స్మరిస్తూ దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో దీపారాధనకు ఎటువంటి నిమయాలు ఉన్నాయి అంటే …
శ్రీ పురుషసూక్త అష్టోత్తర శతనామావళి
ఓం సహస్ర శీర్షాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదే నమః
అష్టలక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మీ:
సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదం సుతే
కుబేర మంత్రం
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః
ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః
పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్
నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 1
ఉమామహేశ్వరాష్టకమ్ :
పితమహ శిరశ్చేద ప్రవీణ కరవల్లవ,
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః
SHREE SARASWATI ASHTOTTHARA SHATANAMAVALI
shree sarasvatyai namah
om mahaabhadraayai namah
భోగి
నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున తెల్లవారు ఝామునే భోగిమంటలు వేయడం ఆచారం. నిన్నటిదాకా దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు నేడు ఉత్తరాయణానికి వస్తాడు. కొత్త సూర్యుడు అని లోకానికంతటికీ తెలియజెప్పేందుకు పెద్దమంటల (భోగిమంటలు)ను ఈ రోజు వేస్తారు. అంటే వేడి ముద్దని తన గర్భంలో ఉంచుకున్నవాడు అని అర్థం. అటువంటి ఆ స్వామికి ఆ వేడిముద్దతో స్వాగతం పలకటం ఈ భోగిమంటల నిగూఢమైన అర్థం.
మకరసంక్రాంతి
సూర్యుడు మకరరేఖ నుండి ఉత్తర కర్కాటక రేఖ వైపు ప్రయాణించడాన్ని 'ఉత్తరాయణం' అని, దక్షిణంలో మకరరేఖ వైపు ప్రయాణించడాన్ని 'దక్షిణాయనం' అని వ్యవహరిస్తారు. ఉత్తరాయణం ఆరు నెలలలో సూర్యుడు మకరరేఖ నుండి మిథునం వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. దక్షిణాయనం ఆరు నెలలలో సూర్యుడు కర్కాటకరాశి నుండి ధనుస్సురాశి వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. భగవద్గీత ఏం చెబుతుందంటే … 'ఉత్తరాయణం ఆరు మాసాలలో దేహం త్యజించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మను చేరుకుంటారు' అని. అందుకే భీష్మపితామహుడు కూడా ఉత్తరాయణ కాలం వచ్చే వరకు వేచి చూసి దేహత్యాగం చేశాడు.
మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప కోసం
మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప పొందడానికి 'భాగ్యోదయ సాధన' వల్ల సాధకుడు సూర్యుడికి కృపాపాత్రుడు అవుతాడు. ఈ సాధన ఎలా చేయాలంటే … సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు పూర్తిచేసుకుని సూర్యుడిని స్మరించుకుని, నమస్కరించాలి. శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఒక రాగిపాత్రలో నీటిలో నీళ్ళు పోసుకుని సూర్యుడికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి.
మకర సంకక్రాంతి రోజున విష్ణు నృసింహ సాధన విధానం
శ్రీమహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారం నృసింహస్వామి నృసింహస్వామి రూపాన్ని నేటి రోజులలో సాధన చేయడం ఎంతో శ్రేష్ఠం. అందులోనూ మకరసంక్రాంతి రోజుల చేయడం మరింత శ్రేష్ఠం. ఈ రూపంలో నృసింహస్వామి ఒకవైపు సౌమ్యత, మరొక వైపు పరాక్రమం ఉంటుంది. నృసింహస్వామి సాధవ చేయడంవల్ల మూడు రకాల బాధలు దూరం అవుతాయి అని పండితులు చెబుతున్నారు.
SREE SHIVA ASHTOTTARA SHATANAMAVALI
om shivaaya namah
om maheshvaraaya namah
om shanbhave namah
om pinaakine namah