Article Search

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

చతుర్థ అధ్యాయం

సూతమహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వైశ్యులు ఇద్దరూ బ్రాహ్మణులకు దానధర్మాలు ఇచ్చి తీర్థయాత్రలు చేస్తూ స్వంత నగరానికి బయలుదేరారు. సముద్రంలో వారు ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేశారు. సత్యదేవుడికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. 

మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?

సూర్యదోషం  తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.

చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి

కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది

సత్యనారాయణస్వామి వ్రతం

వ్రత విధానం

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు.

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం 

తృతీయ అధ్యాయం

ఓ మునిశ్రేష్టులారా! ఇంకొక కథను చెపుతాను వినండి. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఇంద్రియాలను జయించినవాడు, సత్యవ్రతుడు. అతడు ప్రతిదినం దేవాలయానికి వెళ్ళి, బ్రాహ్మణులకు ధనం ఇచ్చి, సంతోషపెడుతూ ఉండేవాడు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ

ద్వితీయ అధ్యాయం

ఓ మునిశ్రేష్టులారా! పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెపుతాను వినండి అని చెప్పడం ప్రారంభించాడు సూతమహర్షి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అత్యంత దరిద్రుడు కావడంతో అన్నవస్త్రాలు లేక ఆకలితో బాధపడుతూ ప్రతి ఇళ్ళూ తిరుగుతూ ఉండేవాడు. 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభం

ప్రథమ అధ్యాయం

పూర్వం ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మునులు కూర్చుని పురాణాలను గురించి చర్చించుకుంటున్న సమయంలో అక్కడికి పురాణాలను విశ్లేషాత్మకంగా చెప్పగల ప్రజ్ఞకలవాడు అయిన శ్రీ సూతమహర్షి అక్కడికి చేరుకున్నాడు. 

శ్రీసత్యనారాయణస్వామి అష్టోత్తర శతనామపూజ :

ఓం నారాయణాయ నమః

ఓం నరాయ నమః

ఓం శౌరయే నమః

సత్యనారాయణస్వామి వ్రతం: 

సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైశాఖ, మాఘ, కార్తీక మాసాలలో ఏ శుభదినం అయినా చేసుకోవచ్చు. ముఖ్యంగా కలతలతో ఉన్నవారు చేయడం మరీ మంచిది, శ్రేష్ఠం. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నెలకు ఒకసారిగానీ, సంవత్సరానికి ఒకసారిగానీ చేయవచ్చు. 

వారం రోజులలో రోజుకొక వ్రతం? ఫలితం?


మనకు వారంలో ఏడు రోజులున్నాయి. ఆ ఏడు రోజులకు ఒక్కొక్క విశిష్టత ఉంది. ఏడు రోజులకు ఒక్కో దేవీదేవతలకు ప్రీతికరమైనవి. ఏ రోజున ఏ దేవీ దేవతులకు పూజ చేయాలో, జననమరణాలపై గ్రహాలు చూపించే ప్రభావం వాటిని ప్రసన్నం చేసుకోవడానికి అనుకూలమిన రోజు ఏదో, వ్రతం ఏదో తెలుసుకుందాం.

శరత్పూర్ణిమ నోము 

శరత్ ఋతువు మొదలయిన (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)నాడు నోము పట్టాలి. ఆరుబయట చంద్రకాంటిలో వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, ఆనాటి చంద్రకళవంటి వెండి ప్రతిమను, బియ్యాన్నీ, తెల్లని వస్త్రన్నీ, ఒక ముత్యాన్నీ, దక్షిణ తాంబూలాలతో ఒక ఆకర్షణీయమైన బ్రాహంన ముత్తైదువకు వాయనం ఇవ్వాలి.

సంతానం కోసం రేగుపళ్ళ నోము

పూర్వకాలం నుండి హిందూ సాంప్రదాయాలలో వ్రతాలు నోములు చేయడం జరిపించడం జరిపించడం తరతరాలుగా వస్తుంది. దీనిలో ముఖ్యంగా సంతానం కోసం అనేక నోములు వ్రతాలు చేస్తుంటారు. సంతానం కోసం ప్రత్యేకమైనది రేగులనోము. 

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం....

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.

ఉమా మహేశ్వర వ్రతం

గణపతి పూజ:

ఓం శ్రీగురుభోన్నమః మహాగణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓమ్, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నువష్టుతైతు! అయంముహూర్త సుమోహుర్తోఅస్తూ!! యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగాళా! తయోసంస్మర నాత్పుమ్సాం సర్వతో జయమంగళం!!

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

శివరాత్రి నోము

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతను ఎంతటి విద్యాసంపన్నుడో అంతటి దారిద్ర్యం అతన్ని వేధిస్తూ ఉండేది. ఎంత ప్రయత్నించినా చేతికి నయాపైసా లభించేది కాదు. దీనితి తోడు అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. దుర్భర పరిస్థితులలో మరొకరిని యాతన పెట్టడం ఇష్టం లేక వివాహం కూడా చేసుకోలేదు.

Showing 463 to 476 of 782 (56 Pages)