Article Search

వరలక్ష్మీవ్రత పూజావిధానం

హిందూ స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరిందట. అప్పుడు పరమశివుడు వరలక్షీ వ్రతాన్ని గురించి తెలిపినట్లు వేదపండితులు తెలుపుతున్నారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేస్తారు. ముత్తైదువులు అందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మీవ్రతం రోజున మహిళలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇళ్ళు, వాకిళ్ళు శుభ్రపరిచి చిమ్మి ముగ్గులు పెట్టాలి. 

కృష్ణా పుష్కరాలు

పుష్కర స్నాన విధులు ?

పుష్కర పిండప్రదాన విధులు ?

పుష్కరాల 12రోజులలో చేయవలసిన దానాలు ?

నవగ్రహ ప్రసన్న స్తుతులు

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం !

తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ !!

SHANI CHALISA

Doha:

shri shanaishchara devajee sunahu shravana mama tera

koti vighnanaashaka prabho karo na mama hita bera

శని చాలీసా

దోహా :

శ్రీ శనైశ్చర దేవజీ సునహు శ్రవణ మమ టేర

కోటి విఘ్ననాశకప్రభో కరో న మమ హిత బేర

 

SHANI CHALISA  IN ENGLISH 

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైతొమ్మిదవ అధ్యాయం

916వ సంవత్సరంలో రామదాసి పంథాకి చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకి బయలుదేరింది. అందులో ఒక పురుషుడు అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉన్నారు. 

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఎనిమిదవ అధ్యాయం

శ్రీసాయి అనంతుడు, చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్వంతం సకలజీవులలో ఉన్నారు. వారు సర్వాంతర్యామి, వేదజ్ఞానంలో ఆత్మసాక్షాత్కార విద్యలో వారు పారంగతులు.

 

 

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఏడవ అధ్యాయం

బాబా మతగ్రంథాలను తమ స్వహస్తాలతో స్పృశించి పవిత్రం చేసి వాటిని తమ భక్తులకు పారాయణం కోసం ప్రసాదిచడం మొదలైనవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం.

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఆరవ అధ్యాయం

ఈ విశ్వంలో కనిపించే ప్రతివస్తువు కేవలం భగవంతుడి మాయతో సృష్టించబడింది. ఈ వస్తువులు నిజంగా ఉండలేదు. నిజంగా వుండేది ఒక్కటే, అదే భగవంతుడు. చీకట్లో తాడును కానీ, దండాన్ని కాని చూసి పాము అనుకున్నట్లు,

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఅయిదవ అధ్యాయం

భగవంతుడి అవతారాన్ని, పరబ్రహ్మ స్వరూపుడూ, మహా యోగీస్వరుడూ, కరుణాసాగారుడూ అయిన శ్రీ సాయినాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తాము.

 

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైనాలుగవ అధ్యాయం

ఈ అధ్యాయంలో కాని, వచ్చే అధ్యాయంలో కానీ ఫలానాది చెపుతాం అనడం ఒక విధంగా అహంకారమే. మన సద్గురువు పాదాలకు అహంకారాన్ని సమర్పించి కానీ, మన ప్రయత్నంలో జయం పొందము.

శ్రీసాయిసచ్చరిత్ర

నాలుగవ రోజు పారాయణ (ఆదివారం)

ఇరవైమూడవ అధ్యాయం

నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అంటే సర్వరజస్తమోగుణాలకి అతీతుడు. కాని మాయచే కప్పబడి, వాడి  నైజం అయిన సంచ్చిదానందాన్ని మరిచిపోతూ తానూ శరీరమే అనుకుంటూ,

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైరెండవ అధ్యాయం

బాబాను ధ్యానించడం ఎలా?భగవంతుడి నైజం గాని, స్వరూపం గాని అగాదాలు. వేదలుగాని, వెయ్యి నాలుకలు కలిగిన ఆదిశేషుడు గాని వాటిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుడి రూపాన్ని చూసి కనుక్కొని తీరాలి. 

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవై ఒకటవ అధ్యాయం

ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బి.ఏ., అనంతరావు పాటంకర్ (పూణా), పండరీపురము ప్లీడరు  గోరించిన కథలు చెప్పారు. ఈ కథలు అన్నీ ఆనందదాయకమైనవి.

Showing 393 to 406 of 782 (56 Pages)