Article Search

గోదా కళ్యాణం
సాధారణంగా సీతా రామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోల్చితే. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే...ఎందుకంటే రెండు కారణాలు. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే "పాడియరుళవల్ల పల్-వళై యాయ్" అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గో..
కృష్ణనామ స్మరణం కలిదోష నాశనం
శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపి..
రామభక్తుని భక్తి...
పూర్వం ఒక రామ భక్తుడు...  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు. "విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః | లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః పరమేశ్వరో నః||ఆశ్చర్య పోయాడు చదవగానే.అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వర..
నేటి నుండి పుష్యమాసం ప్రారంభం
చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభా..
ఆనంద నిలయం శ్రీ వేంకటాచలం
భక్తుల పాలిట అదో ఆనంద నిలయం. ఆ పవిత్ర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఓ తీయని ఆధ్యాత్మిక భావన భక్తులను భక్తిభావంలో ముంచెత్తుతుంది.కలియుగ వరదుడి దర్శనం అయ్యేంత వరకూ ఓ పవిత్రమైన అనుభూతి మనసంతా నిండిపోతుంది. సప్తగిరుల మధ్య కొలువై వున్న వేంకటేశ్వరుని మహిమ అంత గొప్పది కనుకనే, ఏడుకొండలు ఎక్కి భక్తులు  వెల్లువలా తరలివస్తారు. స్వామి సేవలో తరిస్తారు. అలాంటి స్వామి మహిమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత చెప్పినా తక్కువే. https://youtu.be/FcMQ5v7ePXEవేంకటాద్రి సమ స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి..అంటే ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. ఆ శ్రీనివ..
మార్గశిర అమావాస్య
హిందూ మతంలో ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య తిథికి చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యనే మార్గశిర లేదా అఘన అమావాస్య అంటారు. మార్గశిర మాసం విష్ణు మూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం... తర్పణాలు వదలడం చేయలి. అమావాస్య రోజున స్నానమాచరించిన తర్వాత ఉపవాస వ్రతం చేయండి. ఈ రోజున సత్యనారయణుడిని ఆరాధించడం వల్ల.. పాపాలు అన్ని ..
గోమాత గొప్పదనం
ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది ఉపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది . ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది.Shop Now For Latest Variety..
How to Worship Hanuman?
 పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమంతుడుహనుమంతుడు పూలతో కూడిన పూజ కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు.హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినం..
ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది
ఏశ్లోకాలుచదివితేఏమిఫలితం_వస్తుంది ?1. గణనాయకాష్టకం - అన్ని విజయాలకు.2. శివాష్టకం - శివ అనుగ్రహం..3. ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం...4. శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది...5. అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి....6. కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం...7. దుర్గష్టోత్తర శతనామం - భయహరం..8. విశ్వనాథ అష్టకం - విద్య విజయం..9. సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం..10. హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ...11. విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి...12. శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి...13. భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి...14. శివషడక్షర..
Ranganatha Swamy Temple , Edulabad ,Ghatkesar
మేడ్చల్ జిల్లా ఘటకేసర మండలం లో ఏదులాబాద్ గ్రామం లో వెలసిన్ గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం.  సికింద్రాబాద్ కి  సుమారు 30   కి మీ దూరం లో ఘటకేసర మండల కేంద్రానికి  5 కి మీ  దూరం లో వెలసిన  క్షేత్రం గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సుమారు 500 సంవత్సరాల  చరిత్ర గల దేవాలయం ఇది . అందమైన రాజ గోపురం ,గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ఆవరణం లో  పుష్కరిణి స్నానమాచరించి భక్తులు స్వామి దర్శనం   చేసుకుంటారు . అద్బుతమైన కట్టడాలు ,చక్కని శిల్పకళా ఎంతో రమణీయంగా ఉంటుంది . వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి ...
సఫల ఏకాదశి/ Saphala Ekadashi 2022
ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాం..  ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉవవసించి.. జాగరణ చేసి.. శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ , దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలు..
శ్రీ చక్ర నిర్మాణం
శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరాణాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.1. త్రైలోక్య మోహన చక్రం:- ఇక్కడ, లోకా అనే పదం మాతా, మేయా మరియు మనా అంటే, చూసేవాడు, చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్యను సూచిస్తుంది లేదా ఇతర మాటలలో కర్త, కర్మ మరియు క్రియా. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు ఈ మూడింటిని ఒకే ద్వంద్వ రహిత అస్తిత్వంగా కరిగించి అద్వైతతను పూర్తి చేయడానికి దారితీస్తుంది.2. సర్వాశా పరిపూరక చక్రం:- ఇక్కడ, ఆశ అనే పదం మనస్సు యొక్క తృప్తి పరచలేని కోరికలను మరియు ద్వంద్వత్వం వైపు మమ్మల్ని మరింతగా నడిపించే ఇంద్రియాలను సూచిస్తుంది. ఈ గొప్ప చక్రం త..
గోదాదేవి
తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు... ఈ విల్లిపుత్తూరు లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం... అందుకే ఇక్కడి ఆలయం లోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే... విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు... విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది.. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది...
 Tiruppavai in Telugu  Part 1
1.పాశురముమార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్ కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్ కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్నారాయణనే నమక్కే పరైతరువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్2.పాశురమువైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్పై యత్తు యిన్ర పరమనడిపాడి నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడిమైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్ శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ క..
Showing 281 to 294 of 782 (56 Pages)