Article Search
Posted on 10.10.2023 |
Updated on 10.10.2023 |
Added in
Devotional |
ప్రతినెల
కృష్ణ పక్షం ఆఖరిరోజు అమావాస్య.
మహాలయ అమావాస్య
ఏడాదికొకసారి వస్తుంది.
ఆ రోజు పితృదేవతలకు
తర్పణం చేస్తే వాళ్ళకు మోక్షం
కలుగుతుందని శాస్త్ర వాక్యం.
కాబట్టి
అమావాస్య కూడా మంచి దినమే.
దక్షిణాదిలో
సౌరపంచాంగం ప్రకారం దీన్ని
ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు.
కాలప్రభావం
వల్ల కొన్ని అపోహలు ఏర్పడి
అమావాస్యకు తీరని అన్యాయం
చేస్తున్నాయనే చెప్పాలి.
చీకటి అంటే
భయపడే మనిషి తత్వానికి ఇదొక
నిదర్శనంగా చెప్పవచ్చు.
ఒకప్పుడు
ఉన్నదంగా అజ్ఞానపు చీకటేనని,
విజ్ఞానపుంజం
ఆ చీకట్లో నుంచే బయలుదేరిందని
వేదం చెబుతోంది.
మరి కాస్త
లోతుగా పరిశీలిస్తే,
అమావాస్యకు
ఉన్న ప్రాధాన్యం ఏమిటో
తెలుస్తు..
బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. ఈ బు..
మాఘమాస స్నానానికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాము ...
మాఘమాసంలోని ముప్పై రోజులలో ప్రతిరోజూ నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు, పూజలు, పురాణ పఠనం, శ్రవణం చేయడం శ్రేష్ఠం అని అంటున్నారు పండితులు. పూర్వం రఘువంశంలోని సుప్రసిద్ధ మహారాజైన దిలీపుడు ఒక రోజున వేటకై హిమాలయ పర్వత శ్రేణులకు వెళ్ళి అక్కడ వున్న ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు.
కార్తీక సోమవారం విశిష్టత?
కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ....
Showing 15 to 18 of 18 (2 Pages)