Article Search

నిర్జల ఏకాదశి
నిర్జల ఏకాదశిబ్రహ్మవైవర్త పురాణములోని భీమ- వ్యాస సంవాదముద్వాపర యుగముందు కుంతీపుత్రులలో మధ్యముడైన భీముడు ఒకరోజుశ్రీవ్యాసమహర్షి ఇట్లు ప్రశ్నించెను. ఓ పూజ్యులైన తాతగారు ! నా మనవి దయతో వినవలెనని కోరుచున్నాను. నా యొక్క జ్యేష్ఠులు ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు,తల్లియగు కుంతీదేవి అట్లే నాకంటే చిన్నవారైన అర్జును నకులసహదేవులు మరియు ద్రౌపదియు ప్రతి మాసము బహుళ శుద్ధ ఏకాదశిలో ఉపవాసము ఉండి కృష్ణనామము చేయుచు తమ జీవితములను ధన్యము చేసుకొనుచుండెడివారు. నేను మాత్రము ఎల్లప్పుడూ తిండికొరకై కాలము వృథాచేయుచుండుటచే నా తల్లి,అన్నగారు, తమ్ములు, ద్రౌపది మొదలగు వారందరూ ఏకాదశీ వ్రతము చేయమనికోరుచ..
Showing 1 to 1 of 1 (1 Pages)