Article Search

ఉత్తరాంధ్రా ప్రజల కొంగు బంగారం
శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం, విశాఖపట్నం!ఉత్తరాంధ్రా ప్రజల కొంగు బంగారం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన మహలక్ష్మి దేవాలయాలు చాలా తక్కువ. ఉన్నవాటిలో చెప్పుకోతగిన దేవాలయం మన విశాఖపట్నం లోని "శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం". ఉత్తరాంధ్ర ప్రజలు విరివిగా సందర్శించే "శ్రీ కనక మహలక్ష్మి దేవాలయం" విశాఖపట్నంలో జగదాంబజంక్షన్ కు అతి చేరువలోగల బురుజుపేట ప్రాంతం లో ఉన్నది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధించే దేవత "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు.అప్పటి విశాఖపట్నం రాజావారి ఇలవేల్పు "శ్రీ కనకమహలక్ష్మి" అమ్మవారు. రాజావారి కోటబురుజు వద్ద అమ్మవారు ప్రతిష్టింప బడ్డారు కాబట..
Showing 1 to 1 of 1 (1 Pages)