Article Search

సరస్వతీ దేవి చరిత్ర ఎక్కువగా తెలియని విషయాలు ..,వైదిక ధర్మంలో ఏ ఉపాసన చేసినా, ప్రధానమైన దేవతలు ముగ్గురు - సదాశివుడు,
మహావిష్ణువు, పరాశక్తి. ఆయా దేవతలకు సంబంధించిన
గురు రూపాలు కూడా ఉన్నాయి.సదాశివ గురు రూపం దక్షిణామూర్తి. మహావిష్ణువు గురు రూపం హయగ్రీవుడు. పరాశక్తి గురు రూపం సరస్వతీ దేవి. సరస్వతీ దేవికి
సంబంధించి కేవలం విద్య ప్రసాదించమని ప్రార్థించడం తప్ప, పురాణ కథలు అవగాహన లేదు. కానీ
రామాయణంలో రావణుడి గత చరిత్ర తెలిపే సందర్భంలో, సరస్వతీ దేవి ప్రస్తావన ఉంది.రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మ కోసం తపస్సు చేశారు.
బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, రావణుడు అమరత్వం ..
Showing 1 to 1 of 1 (1 Pages)